26, సెప్టెంబర్ 2018, బుధవారం

Song- 11(మనిషి - దేవుడా)



పల్లవి:మనిషి చెక్కిన రాయిరా 
మన మధ్య దేవుడైయేరా 

బండరాయి గుండెరా 
మన గుండె భాధ కనడేందిరా 

:మనిషి చెక్కిన :
"
చరణం:కులానికి కొక దేవుడా కుాడు లేక జీవుడా 
పుట్టి చచ్చే మనుషుడ ఆశ చవని జీవుడా 

తల్లి కడుపులో జీవిరా తను కొచ్చి తల్లిని మరిచెన 
నీతి లేని జీవుడా గీత పటుకు తీరిగేన 

:మనిషి చెక్కిన :

చరణం:దేవుడాని జంతు బలి ఇచ్చేన 
పచ్చి రక్తం తాగేన 

పరుల కొసం సేవా అని 
పరలోక బాటాని చెప్పున

కంటికి కనబడని దేవుని కోసం 
కాలమే వృద్ధ చేసేన 

:మనిషి చెక్కిన :

చరణం :తల్లిదండ్రులను మరిచెన 
గుళ్లు గోపురాలు తీరిగేన 
ప్రకృతి ఒక దేవుడాని పరమ సత్యం మరిచెన 
తనఆత్మ యందే ఇమిడివుండే దేవుడిని 
కనడేందిరా. 

:మనిషి చెక్కిన :

Narsimha. V

* శ్రీ శ్రీ యేంకటేశం*

అప్పుడు రెండవ తరగతి  తాటాకుల బడి. 
 చెక్క పలకతొ యేంకటేశం వారి తాత వెనుకాల నుండి తరగతి లొ భయంతొ వస్తున్నాడు. పెద్ద బొట్టు జబ్బల లాగు పలకకు పుాజ చేసినట్టుండు వీడి "దుంప నరక"మా అల్లరికి అంతే లేదు. వాడి పలక పై శ్రీ శ్రీ యేంకటేశం రాసుంది.
జేబులో పెద్ద బలపం తొ వచ్చిన వాడు వాలా తాత ని కుర్చొమనాడు తరగతి లొ. అలా కొన్ని రోజులు గడిచినా తరువాత యేంకటేశం తన వెంట సంచిలో సర్వ అప్ప తెచ్చి బలపంకి అమ్మడం, చిన్న రొట్టె ముక్కలు తెచ్చి గొట్టీలకు అమ్మడం చేసెడు "వీడి రొట్టె విరిగి నేతిలో పడవేయా".రేగు పళ్లు, చింత కాయలు తెచ్చి అమ్మేవాడు. "వాడి ఐడియా లకు పిండం  పెట్టా" 
కబడ్డీ చేత కాదు కట్టలుగ ఉపాయాలు చేపేవాడు .

అలా చాలా సరదాగా సాగే మాతరగతి లొ చదువు కుడా మంచిగా సాగేది. ....

కొన్ని రొజుల తరువాత చదువు మధ్యలొ ఆపేసి 
 పాల వా ్య పారం మెుదలేెటాడు వాడి గుండు కొరగ. చదువు సున్న .పని చేసుకొంటే డబ్బు సంపాదించ వచ్చు అని అనేవాడు 

పాలు అమ్మటానికి పేందలాడే లేవడం  మద్యాహ్నమో పడుకోవడం వాడి పని 

అలా కొన్ని రోజులు తరువాత పెండ్లి చేసుకొని జీవన సాగిస్తూనాడు, కాని వాడి దుంప దెగ నొటి దుల చాలా ఎక్కువైనది 
"పిల్లికి బిచ్చం వేయాని పిసినారి వేంకటేశం.
ఊరికెనే వుంటే బోర్ ఊరు విషయాలు కేలికితే మాజా అని పతివాడిని కేలికివాడు పింజరి వేదవ.
******** 
ఎప్పటిలాగే ఈరోజు వేకువ జామున యేంకటేశం పాలను ఆటో లొ తీసుకోని సిటీకి బయలుదేరాడు. 
మార్గ మద్య లొ చిన్న ప్రమాదం జరిగి హాస్పిటలొ చేరాడు. 
హాస్పిటల్ తన స్నేహితుడిదే. 

******
వేంకటేశం తన గురించి తెలుసుకోవాలనుకున్నాడు.
డాక్టర్ తొ తను చనిపోయడాని అబద్దం చెప్పామనాడు. 

డాక్టర్ అలాగే చేసాడు. యేంకటేశం ఊరికి కబురు పంపించాడు. 
ఊరు వాళ్లు వచ్చి
కొందరు బాగా చచ్చిండు అంటే కొందరు విడి పిడా పొయిందాని తన బార్య వచ్చి ఎప్పుడు శవం ఇస్తారాని డాక్టర్ని  అడుగుతుంది. ఎవరైనా తన గురించి మంచిగా మాట్లాడుకోవడం లేదని గమనించినా వేంకటేశం. 
ఒకసారి కనులు తెరచి 
నాకు బుద్ధి వచ్చింది. 
ఇప్పటి నుండి ఎవరిని వెటకారం చెయ్యను. "వీలైతే సహయపడుతానాని చెప్పాగానే అందరు ఒకేసారి నవ్వి ఎంతైన మన వేంకటేశం "శ్రీ శ్రీ యేంకటేశమేరా. ..అన్నారు. ..

VNH. ..Duppelli

24, సెప్టెంబర్ 2018, సోమవారం

*బస్తీ లో బతుకు బండి *




సోమవారం ఐదవ తేదీ 
పాగరపనీ పడేరొజు 

పాత చొక్కా ఇస్తీరి చేసి 
పైపైన సెంట్ చల్లి 

గరీబీ తనానికి గంధం  పుాసి 

బస్ లో ఆఫీస్ కు బయలుదేరేన బస్తీ జీవి 

నెల కొచ్చె జీతం చాలక 
జీవితంలో  సతమతమావిక 

కష్టని కడుపు లో దాచి 
అమ్మ నాన్న ల ఊరిలొ విడిచి 
చిన్ననాటి దొస్తులను విడిచి 
చదివిన చదువుల సామర్థ్యం లేక

బస్తీలొ బతుకు సాగేన పల్లె జీవి 

నేల విడిచిన సాము వలె
కల చెదిరెన కధ మారెన
 
ఉరుకుల పరుగుల
బస్తీ జీవనం లో 

వచ్చిన జీతంతో బస్తీ వదలకపోవున 

ధనవంతులతొ పొటీ పడకనే 
నౌకరు జీతంతో నటిస్తూ

బస్తీ లో బతుకు బండి"లాగుతున్నాడు 

మీ. వెన

20, సెప్టెంబర్ 2018, గురువారం

నేను


భూమికి చినుకే బిడ్డయైతే 
వాన రాక కొసం ఎదురుచుాడదా
నీ కోసం "నేను" ఐతే నీలో ఆహం పెరిగేన 
కనిపంచేదంతా మిధ్య 
అనుకుంటే కోర్కెల గుర్రం ఆగున 
శమజీవికి దరిద్రం చెల్లెలుగా వెంటుడున 
అబద్దం ఆటలతొ జీవనమే సాగున 
మరుగున పడిన విషయాలు 
మధనంలోంచి బుర్రకేకి
ఆధొగతిలొ పడవేయదా 
చీకటిలాంటి కోపంతో పగతొ రగిలేవ 


యాదమ్మ -కల *


పూర్వం దుప్పెల్లి అనే గ్రామములో  చెరువు కట్ట పనులు జరుగుతున్నాయి .ఊరి దొరగారు పనులు చుసుకొవడనికి రంగయ్య అనే చదువు కున మనిషి నియమించాడు. 
రంగయ్య కట్ట పనులకొసం బస్తీ నుండి మనుషులను తొడు కొచ్చాడు. 

వారిలో యాదమ్మ అనే యుక్త వయసు గల అమ్మాయి వారి తాతతొ కలిసి వచ్చింది. 

తాతతొ యాదమ్మ ఇలా. ...
తాత అబద్దం ఆడని మనుషులుంటార 

వుండరు తల్లి .

తాత మరణం తప్పదని తెలిసిన మనుషుల ఆశ చావదు కాదు 

ఆవునమా. 

తాత యాదమ్మని. ...
ఈ నీతి సూత్రాలు మన కడుపు నీంపావు తల్లి .

నీ పెండ్లి చెసి ఒక ్అయ్య  చెత్తిలొపెట్టి 
నేను కన్ను ముస్త తల్లి. 

ఎప్పుడు నాపెండ్లి గురించి దిగులు పడుతావ్ తాత ఎందుకు?

చుాడు తల్లి. ....

పుట్టినప్పుడు అందరు నవ్వుతారు అది నీవు  గమనించిలేవు 
చచ్చినపుడు అందరూ ఏడుస్తారు అది నీవు చుాడలేవు నీకంటు ఆనందం పొందేది పెళ్ళి ఒకటే తల్లి. .....

మధ్యలో వెంకన్న కలుగజేస్తూకొని నిజమే తాత. 
కాని తెలంగాణా దేవుడు  యాదగిరి నృసింహ స్వామి వరాలతొ పుట్టింది యాదమ్మ ఏమి బాధ పడకు తాత 
అంతా మంచే జరుగుతుంది. 

కాలం కలసిరాదు ఆగదు కుడా కాలంతో నీపయనం. 
***********
కట్ట పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి పేందలాడే దొర గారు వచ్చి చుసి పొయారు. 

తొర్ర చింత కాడ వంట 
తొట్ల వుండడం. ..
......
ఇది అంతా గమనించినా దొర. ...
తాత నీవు ఈవయసు లో కుడా కష్ట పడడం ఏమిటీ.

దానికి తాత ఎంతో భాధతొ ఇలా ుఅన్నాడు 

్అయ్య మాది బస్తీకి దగ్గర వున్నా
 రామా పురం నాకు నలబై ఎకరాల మాగాణి వుండేది.నాకొడుకు కొడలు పనిమిద ఊరికి బయలుదేరారు బస్సు ప్రమాదంలో కాలం చేసారు. 

ఆస్తిులని కరిగి పొయ్యయ్ దానికనా  నా మనువడు రఘు చెసిన మెాసం గుండె తరుకు పోతుంది. ...

దొర. ...
తాత నీకు మనువడు కుడావుండ. ..

ఆ.... దొర 
వాలా అమ్మ నాన్న పొయాక రఘు వున్నా పొలం ఆమ్ముకొని డాక్టర్ చదువు చదువుతానని ఆమెరికా పొయే తిరిగి రాడయే. 

యాదమ్మ  తన తమ్ముడు వస్తాడు ఊరిలొ అమ్మ నాన్న
పేరు మీద దవఖాన పెడు తాడాని కలలు కంటుంది.

"గడ్డివాములొ సుాది పడవేసి వెతికినాట్లయే మా బతుకులు అని తాత వాపోయారు. 

మీ వెన. ......

గుడ్ మార్నింగ్

🌄 🌅

ఆకు మీద మంచు బిందు ఆగనంటుంది

గుాడులొని పక్షి పిల్ల గురక విడి నానది

గడ్డి చామంతి పువ్వు లేమే తల గగనం పై చూస్తున్నవి

పొద్దుతిరుగుడు పువ్వు లేమే ముద్దు కొసం చూస్తున్నవి

నీటి లొని చేప పిల్ల నాట్యం చేస్తున్నది

ఉషొదయం కావాలన్నది

అని తెలిసిన మనిషిమెు
పది గంటలకు లేస్తా నంటాడు
గుడ్ మార్నింగ్ చెప్త నంటాడు.
Attachments area

18, సెప్టెంబర్ 2018, మంగళవారం

కులగజ్జి

అంతెేలే పేదలు
నాడు నేడు బలైతునా   మనుషులు

కులం పేరుతో మతం పేరుతో
మానవత్వం మరిచి

బలిసిన నాలంచ కొడుకులు

వేట కొడవలి తొ చంపడమా

అంతెేలే పేదలు రాజకీయ చదరంగం పావులు

.ఇంకాన ఇకపై సాగదు
కులమతా వర్గ పొరు

మాదిగ మాల మనుషులుకార

చదివిన చదువులు మట్టి గొడలకే పరిమితమా

ఇంకాన ఇకపై సాగునా
పేదల పై బలిసిన వాడి పెత్తనం

.రాజకీయ రంగు
Tv...TRP హంగు

సిగ్గులేని జనం కులం పేరుతో చచ్చే మూర్ఖలు

కడుపుతొ వున్నాదాని
కనికరం లేని కసాయి వాలం

రాజకీయ స్మశానం లో నేటికీ కాలుతోంది కుల శవం

Velmajala Narsimha

15, సెప్టెంబర్ 2018, శనివారం

మొబైల్ జీవితం*



నిలచివుంటె చేతిలో 
నడుస్తుంటే జేబులో 

పడుకుంటే పక్కలొ 
ఒంటరిగావుంటే గేమ్స్ తొ

సమయంవుంటే చాటింగ్ తొ 
రోజంతా బాత్ఖనీ తొ

నీవులేని జీవితం నిమిషామైన శున్యం

పొద్దున్నే నీ ముఖం చుస్తు లేస్తాం 

రాత్రిదాక నీను చుస్తుంటే నిద్ర రాక చస్తాం

ఎక్కడవున పక్కనే నీవు 
మనిషికి మనిషికి  మాటలేవ్ 

కర్ణ పిశాచమా కాలం నీదే సుమా 
దృశ్య పిశాచమా జగత్త్ నువ్వే సుమా 

మీ వెన. .....

14, సెప్టెంబర్ 2018, శుక్రవారం

వక్రతుండ వన్స్ మెుర్***

*

దుప్పెల్లి అనే  గ్రామములో గణేష్ తన మామ రాము 
ఇంటికి వినాయక చవితిని పురస్కరించుకొని వస్తున్నాడు.

...మామ ...మామ. ..గణేష్ అని  వినాయకుడాని ఎందుకంటారు.

మామ నవ్వి నీ లైట్ వెలిగినటుందిరొయ్.

మీ అమ్మ నన్ను తమ్ముడు లేదా చిన్న అని పిలుస్తుంది .

గణేష్డు కి వక్రతుండ అని
గజణాన ,ఏకాదంతయాని పిలుస్తారు .పేరులో ఏమిలేదు 
అల్లుడు మంచితనం వుంటే చాలు.

బైక్ పచ్చని పొలాల మధ్య లొ పిల్ల బాటల గుండా వెేడుతుంది.

చుట్టూ పక్క ల గ్రామములలో భజన పాటలు వినసొంపుగా వినబడుతున్నయ్

గణేష్ బైక్ పై కూర్చొని అటు ఇటు వుగుతునాడు.

దాని గమనించినా మామ. ....

గణేష్ కదలకుండా కుర్చొ నేను నీకు కధ చెబుతాను.
హ.... అనాట్టు  తల ఊపడు. .....


అనగానగ బెజ్జలదేశాని మార్జాల రాజు పరిపాలిస్తున్నాడు కాని
ముాషిక  ప్రజలేకువా. మార్జాల రాజు ముాషిక
ప్రజలను చాలా భాధలు పెడుతుండెవాడు.

మా కొసం మాదేవుడు వస్తాడాని ముాషిక  జనం వేచి చుాస్తునారు.

సంవత్సరం గడిచింది వినాయక చవితి రానే వచ్చింది.

ముాషిక  ప్రజల కొసం గణపతి బప్పా ఎలుక వాహనం పై
 వచ్చి మార్జాల రాజు పై దండెత్తి
ముాషిక  ప్రజలు చూస్తుండగా మార్జాల రాజు పై యుద్ధం చేస్తూంటే. .
...ప్రజలు వక్రతుండ  వన్స్ మెుర్
వక్రతుండ వన్స్ మెుర్
కేకలు వేస్తూనారు.

యుద్ధంలొ గణపతి బప్పా మార్జాలరాజును ఒడించాడు.

అప్పుడి నుండి పతి సంవత్సరం బెజ్జలదేశా
ప్రజలు వినాయక చవితి ఘనంగా  జరుపుకొంటునారు
అని చెప్పాగ.

గణేష్. ...మామతొ. మామ కధ వన్స్ మెుర్ గా వుంది.

వక్రతుండ వన్స్ మెుర్ అని అరుస్తూండగానే ఇల్లు వచ్చింది.






11, సెప్టెంబర్ 2018, మంగళవారం

ఒకనొక సాయంత్రం. *



అప్పుడే పుట్టిన పక్షి పిల్ల అరుపులు 

ఆ చొట్టుకు వచ్చిన చలని గాలికి చెట్టు విరుపులు 

కాయలతొ వంగిన కొమ్మ లు

గడ్డి లో గొల్లభామల గోల లు

రంగు రంగుల పశువులు

 దుారంత వినపడే వరి నాట్ల పాటలు 

కందిచేను వయ్యారాలు
పెసర చేను పిలుపులు 

 ఒకనొక సాయంత్రం పల్లె తల్లి చెంత. ....

8, సెప్టెంబర్ 2018, శనివారం

*రాజకీయ బానిస*



అంతేలే మన మధ్య జనం 

రాజకీయ పార్టీల గొర్రెలు బర్రెలు 

వాళ్లు పోసే మద్యానికి, డబ్బుల బానిసలు 

నిప్పేనా నివురుగప్పిన నిప్పేనా

మాటల చేతలకు అర్దం లేని రాజకీయ నేతేనా 

మారదు సమాజం మన వెర్రితనం

డబ్బులదే పెత్తనం దొరలదే రాజకీయం

డిల్లీ నుండి ఘల్లీ దాకా 
డబ్బున  వాడిదే రాజకీయం

నేహు నుండి ఇప్పటి ఘల్లీ నేతవరకు
డబ్బులదే రాజకీయం 

కుక్కలు ముతి నాకడం వరకు తాగడం 
ఐదు ఏండ్ల బానిస కావడం 

సిగ్గులేని జనం రాజకీయ ప్రయోజనం 

తరం మారిన యువతరం వచ్చిన

 కట్టుబానిస బతుకే మన పల్లెల జనం 

రాజకీయ బుట్టలలొ చేపలం 

మారదు సమాజం మన వెర్రితనం

****వెన. ....

5, సెప్టెంబర్ 2018, బుధవారం

ముంబయి మహా నగరం

 

వరి పండదు ఈనేల పై
వంకర కాలువలు ఎన్నో 

నీరు వుంటుంది ఘనముగా 
లవణం మరెంతొ 

ల్లీ ల్లీ గట్టెరు 
వైతరణి పారే జోరు 

కంపు కొట్టే కాలువలు 
కనిపించని జామీను 

మహా మహా నగరం 
ముంబై నగరం 

పంకజం లో తామరలాగ
 కష్టజీవికి కాసులానే 

కష్టం దొచే సేఠ్ లేందరే

తళ తళ మెరిసే భవనాలు
తప్పటగుల జీవితాలు 

వైతరణీ పక్క వంటశాకం
 మహా సముద్రాల ముంబై నగరం 

మొబైల్ లేని మనిషి వుండడు 
సమయమే వుండదు 

ఉరుకుల పరుగుల జీవితం 
నెల జీతం పై బతుకే మనుషులం 

అందమైన భవనాలు
 అంతేలేని జనసాంద్రం 

బలిసిన దొరలు కొందరు 
బతుకు దెరువుకోసం ఎందరొ 
మహా మహా నగరం 
మనుషుల కోసం
 ముంబయి నగరం 



మీ ..వెలుమజాల ... నరసంహ

3, సెప్టెంబర్ 2018, సోమవారం

కృష్ణాష్టమి

అది హిమాలయ పర్వత పచ్చని దేవదారువృక్షలు వుండే చోటు అక్కడికి వచ్చే పర్యాటకులకు వెచ్చని టీ కాపీలమే గుడిసె.

గుడిసెలో ఒక నిండు చులాలు పురుటి నొప్పులతొ వుంది. రామకాంత్, లక్ష్మి లకు ఏడుగురు ఆడ పిల్లలు.ఎనిమిదివ సంతానం మగ పిల్లడైన
వస్తాడాని రమకాంత్ లక్ష్మి ల ఆశ.

"ఆశ మనిషికి బతుకు నిస్తుంది."

పిల్లలు చెర్రి పండ్లను తింటూ గుడిసె ముందర ఆడుకుంటున్నారు.

అది అష్టమి రొజు వాతావరణం చాలా వెచ్చని గాలులు వీస్తున్నాయి
 .దేవదారువృక్షలనుండి
సువాసనలు వెదచలుతు నాయి.

ఉదయం 10గంటలకు లక్ష్మి పండటి ఆడ బిడ్డకు జన్మ నిచ్చింది. అచ్చం మగ రుాపంలొ వుంది పాప. 

అది గమనించినా రమకాంత్ ఆ పాపను తీసుకోని ఒక దేవదారు చెట్టు కింద వదలి పొయాడు .

కొంత సేపటి తరువాత బిడ్డ ఏడవడం మెుదలు పెట్టింది. 

తెలుగువాడైన అచుత రావు తన బార్య తొ హిమాలయ పర్యటనకు వచ్చాడు. 

ఈపాప ఏడుపు శబ్ధం వినిపించింది. 

శబ్ధం విని వచ్చినా అచుత రావు కు దేవదారువృక్షం కింద పాప దేవతా వలె కనిపించింది. 

అచుత్ రావు ఎత్తుకొని తన బార్యతొ ఇలా అన్నాడు కృష్ణాష్టమినాడు దొరికింది కాబట్టి కృష్ణవేణీ పేరు పెట్టి 
పెంచుకుందం కూతురు  లేని మనకు వైష్ణవి దేవికరుణించిందాని తీసుకుపోయడు. 

కృష్ణవేణీ పెరిగి పెద్దదై చదువుతొబాటు బాణా విద్యలో మంచి ిప్రవిణాత సంపాదించి 

అలా కొని రోజులు గడిచినా తరువాత అచుత రావు తన కుటుంబం తొ హిమాలయకు విహర యాత్రకు వేలాడు 

కృష్ణాష్టమి రోజు  అదే దేవదారువృక్షం చూడ గానే అచుత రావుకు కృష్ణవేణీ దొరికిన విషయం రమకాంత్ టీ గుడిసెకడ చెప్పాడు. 

రమకాంత్ తన ఏనిమిదొవ కుతురిని దేవదారువృక్షం కింద వదిలిన విషయం గుర్తుకు వస్తుంది. 

ఏదైనా నా కూతురు మంచి ఉన్నత కుటుంబంలో జీవిస్తోందా నుగొన్నాడు. 

కృష్ణాష్టమిరోజు పుట్టింది మా కృష్ణవేణీ

 హిమాలయలొ పుట్టి తెలుగు గడ్డ పై పెరుగుతుంది. 
అంతా కృష్ణలీల. ...


మా మల్లీగాడి పెళ్ళిగొల.



అప్పుడు మనం ఏడవ తరగతిలో విడిపోయం 
అమ్మమా ఊరిలొ ఎక్కువ రొజులంటే మా పెంట వంశానికి మచ్చ అనుకొంటి. చాలా రొజుల తరువాత నీ మొబైల్ నెంబర్ దొరికింది . నీకు వాట్సప్  చేస్తున్నారా...
ఇంకా మన చీముడీ ముక్కు శీనుగాడు, శంకర్ గాడు .బర్రెదూడ రవి గాడు మన దొస్తు లత బాగుంద  .
బాగానే వుంటారు ఎందుకంటే మీ పెండ్లిలు చేసుకోవచ్చు కదర. .
లతకు జరిగిన అవమానం తలుచుకుంటే బాదగ వుంటుంది. 
కాని శివగాడు చేసింది తలుచుకుంటే నవ్వుతూ
వుండలేక పోతున్నా ఇప్పటికీ. 

బర్రె కాడి కిట్టయ్య కొడుకు కుంటి కాలు యేల్లి గాడికి పెళ్ళం దొరికిందా రా. ..

అస్సలే బట్టతల ఆపై మేల్ల కన్ను దానికి తొడు పొట్ట వచ్చిందిరొయ్. 

కాని మన దొస్తులలొ నేనే అందంగా వుంట కదర. 
కాని నాకు ఇప్పటికీ పెళ్లి కాలేదు. ..

మీ పిల్ల లేమే బడికి పోబటే. ..రా...
నాకేమెు మరీ పెళ్లి కాలేదు. 
పేసుబుక్ లలొ లేదా వాట్సప్ లొ సటింగ్ చేస్తారటగా. 

నాకు గడ్డ ం కుాడ నెరిసింది కాని పిల్ల లేతగ తామరకుల వుండాలంటాను. 

వాట్సప్ లొ వుకే ముాతి పెట్టాక నాకు మంచి అంటే మంచి. .......పెళ్లాం చుడండి రా...మన దొస్తులకు చెప్పు.లేకుంటే శెర్ చేయ్ వుంటూను రొయ్ 
మీ మల్లీగాడు




ఉగాది@ 2019**

సోమసుర రాక్షస మరణం లోకానికి వెలుగు కిరణం ఊరంతా  ఉగాది ,కొత్త ఒరవడికి  పునాది వసంత గమనం వచ్చింది చెట్టు కొమ్మ చిగురించింది యుగాది పండగ...