31, మార్చి 2019, ఆదివారం

అంబేద్కర్- మనోవిక్షిప్తి




20వ శతాబ్దం 1925-1943 సం:ల మధ్య కాలం.

బాబా సాహేబ్ అంబేద్కర్' బొంబాయి యునివర్సిటీ వైస్ చాన్స్ లర్ గా  పని చేసే రోజులలో ధారవి, కుర్లా ప్రాంతలలొ వున్న నిమ్న జాతి మనుషుల పై జరిగే జాత్యహంకారనికి ఎంతో భాధ పడేవాడు.

సమాజం మారాలా లేదా నేను మారాలా అని  మధన పడుతున్న రోజులు  .

దళితులను దూరంగా చూడడం యేంటి, మేము మనుషులమే కాదా అని చేప్పిన వినే హిందూ దేవుడు లేడు.
హిందూ ధర్మము లేదు.

అంటరానివారంటా ముట్టుకోకుడాదు.
పైగా తమ సంప్రదాయం గొప్పదని వాదనలు .

చిన్నపుడు గొరేగావ్ "లొ జరిగిన అవమానం మరియు తనకు ఇష్టమైన సంస్కృతం నేర్చుకొనియాలేదనే భాధ. రెండు
సంఘటనలు నిత్యం
గుండెలో రగులుతుంటే
తన ఆవేదనను "ముాక నాయక్"పత్రిక ద్వారా
ప్రజలకు  తెలియాలని
 భవించాడు.

ధళితులకు దేవుడే లేడు పైగా హిందూ సంప్రదాయం లొ గొప్పగా ముప్ఫై ముాడు కోట్లమందంటా.

సేవ చేసే వారిని సేవకులుగాను ,సాధు జంతువుల మాంసం తినటంయేంటాని పత్రిక ద్వారా తన ఆవేదనను తెలియజేసాడు.

ఆగ్రా వర్ణమనే ఆహకారం, దానికీ తొడు రాజకీయ, ఆర్థికంగా వుండడం నిమ్న జాతి మనుషులను మనుషులుగా చూసేవారు కాదు.


అంబేద్కర్ ఎంతో మనోవేదన చెంది.

హిందూవుగ పుట్టిన నేను హిందూవుగ మరణించానుగాక అని  ప్రకటించాడు.

సమాజం మారాలంటే పోరాటంతొ మారాదు
రాజకీయంగా మరియు విద్య పరంగా  అభివృద్ధి చెందాలి అని ప్రకటించాడు.

ఎన్నో గ్రాంధాలను పఠించాడు. సిక్కు, ముస్లీం, పార్శీల మతా గురువులను కలిసాడు.
వారి మతాల గొప్పదనం తెలుసుకొన్ని.

భారత దేశ ప్రజలను మున్ముందు వచ్చే భావితరాలను దృష్టిలో వుంచుకొని.

చివరకు మన తెలుగువాడైన
Professor. పి.లక్ష్మీ నర్సు ని  కలసి
  అతడు రచించిన గొప్ప పుస్తకం
"ధ యేసేన్స్ ఆఫ్ బుద్ధిజం "
(The Essence of Buddhism ")చదివి
బాబా సాహేబ్
ఐదు లక్షల మందితో బౌద్ధం స్వికరించాడు.


ఐనా. ..

ఉదయం పుాసిన పువ్వు సాయంత్రం వాడి పోవడమే దుఃఖం కాదా

ఇప్పటికీ కుల పట్టింపులు తను నడయాడిన ముంబై ప్రజలకు వున్నదనడం లొ సందేహం లేదు.

 వారిని భీమ్ జాతిగా పరిగణించి తక్కువ చుాపు చుాడడం నేటికీ  జరుగుతుంది.

ఏది ఎమైన మళ్లీ అంబేద్కర్ కలలు కన కుల రహిత సమాజం నిర్మాణమయేదేపుడొ.

..యుగ పురుష మళ్లీ పుట్టావా.
********

వెలుమజాల నర్సింహ. .

30, మార్చి 2019, శనివారం

మిత్రమా మళ్ళీ వస్తున్న


మిత్రమా మళ్ళీ వస్తున్న
ఏవొ కొత్త ఆశలు తెస్తున్న

 నాతో పాటే మంచు బిందువులు

ఆపై కొత్త కోరికలు

ఐదు అయుంది ఆపై మొబైల్ కోడి కుసింది

నా ఉషొదయం తొ శుభొదయం ప్రకృతి మిత్రమా

మనమే కాదా పర్మినెంట్ పతిదినం.

27, మార్చి 2019, బుధవారం

గరళం మిగింతే శివుడౌవుతావు

గరళం మిగింతే శివుడౌవుతావు

గంగాను మెుసే దేవుడౌతావు

ఇతరులకు సలహాలంటే
ముందుటావు

సాహయమంటే పరుగేడుతావు

ఇతరులను చేడుపుటకు ముందుటావు

పక్కొడి తొ తన పొటీ  అంటావు

బండాను చెక్కి బొమ్మంటావు

బొమ్మ లో దేవతా కొలువు అంటావు

నీతులు వినుటాకు ముందుటావు

పాటించమంటే పని తీరదంటావు

23, మార్చి 2019, శనివారం

మనో నేత్రం



మనిషి పుట్టుక మరణం మనిషి చేతులలో లేదు .మానవ జాతి ఎంతో అభివృద్ధి చెందిన మానవ శరీరంలొ ఒక చిన్న  భాగం తయారు చేయలేక పొయ్యారు .

 భూమిని తల్లిగా, ఆకాశం ను తండ్రిగా బతికే జీవి నయనంద.

నయనంద పుట్టుకతో ఆంధుడు పైగా కన్నా వారెవరో తెలీదు.


ఊరు చివర పుారి గుడిసెలో జీవిస్తు,

 పంచభూతలను  బంధువులుగ భవించేవాడు.

నయనంద కు పాటే ప్రాణం ,మనసే గాయం

పతి మనిషి పుట్టుకకు ఎదొ అర్థం వున్నదని నమ్మే వాడు

పతి పండుగలు తన బంధువుల పెండ్లిలు
అనే వాడు ఎందుకంటే
కడుపు నిండ విందు భొజనాలు దొరుకుతాయి

ఎండగా వుంటే నాన్న కోపంతో వున్నాడని

వానకాలం వస్తే' వాన మామ" అమ్మ కు పచ్చని బట్టలు తెస్తాడు అంటుంటాడు' నయనంద.

ఊరులొ ఆహారం అడుకోవ్వడానికి పొతే

చరణ్ తన మిత్రులతో కలిసి నయనంద ను  గుడ్డివాడు వచ్చిండని ఏగతాళి చేసేవాడు .

నయనంద మనసులో గుడ్డివాడు అనగానే ఒక్కంత భాధగా వున్నా
ఏమి చేయలేనుగా అనుకునే వాడు .
చిరు నవ్వుతూ ముందుకు పొయ్యాడు .

"అన్నింటికి కాలమే సమాధానం చెబుతుంది
అనుకునే వాడు.


ఆది  "శ్రీ విళంబి నామ సంవత్సరం "2019 రాజకీయ పార్టీల చందాలతో  హోలీ సంబురాలు
ఎంతో సంతోషంగా జరుగుతున్నాయి.

చరణ్ తన మిత్రులతో
తగ్గినా మైకంలో

ఈరోజు రాత్రి నయనంద గాడి గుడిసె తగ్గుల పెట్టాలి గుడ్డొడి ఆట చుాడాలి అంటు నవ్వుకున్నారు.

హోలీ రొజు కావున
ఊరులొకి కొంచెం చీకటిలో పొతే అన్నం కుారలు దొరుకుతాయి అనుకుని
బయలు దేరాడు నయనంద.

అదే అదునుగా భవించిన చరణ్ తన మిత్రులతో వచ్చి నయనంద గుడిసెకు నీప్పు అటించాడు

గుడిసె కాలి బూడిదయిపోయింది.

ఉదయం వచ్చి చూసినా. ఊరి జనం కు వింత అనుభవం ఎదురైంది.

నయనంద కాలిన గుడిసె పక్క కు నిద్రపోతున్నాడు
లేపి అడిగితే  ,నాకు తెలుసు రాత్రి వచ్చేసరికి గుడిసె మండుతూ వుంది .

గొంతు చించుకొని అరచి మిమ్మల్ని భాధ పెట్టాడం
ఇష్టం లేక. ఇలా పడుకున్న ను అన్నాడు.

"సంతోషం అనేది ప్రపంచంలో ఎక్కడ లేదు ఆది నీలో మరియు నీతో నే వుంది.  దానికి కావలసింది "మనో నేత్రం"

వెలుమజాల నర్సింహ:

21, మార్చి 2019, గురువారం

హోలీ 2019


ఒళ్లంతా రంగులు మయం

కండ్ల లో అమాయాకత్వం

వసంత మాస వయ్యారాలు

మెుదుగు పువ్వుల సింగరాలు

కామ దహన మంటే
నవ్వనం  మనసులో  హోలీ

ప్రకృతి లో పతి జీవిలో మార్పే హోలీ

చెట్టు చిగురుటాకు పిందె ముదిరే కాలం

నవయుగ కాలం కోసం
వసంత కాల ఆగమనం హోలీ

పల్లె కన్యాల పెండ్లి భజే హోలీ
పిల్లల పెద్దల రంగుల మయం హోలీ.  

*******************

వెలుమజాల నర్సింహ

16, మార్చి 2019, శనివారం

✍నిశ్శబ్దం



ఉదయం పుాట పత్రాలు  
సదుమదిగిన వెళ్ల సత్రలు

కడువ నిండ నీళ్ళు
చెట్టు నిండ పళ్లు

తిమిరం లొ సముద్రం

తీగలొ విద్యుత్

మనసులో భాధ

మగసింహ వేట

నిశ్శబ్దమే

Velmajala Narsimaj

8, మార్చి 2019, శుక్రవారం

అందమైన పల్లెలు

అందమైన పల్లెలు పచ్చని పంట చేలు

ప్రకృతిపురుషుడుతొ కార్యం చేసి

పంట చేలు పురుడు పోసుకునే

పగిలిన మడిమలు ప్యారాగన్ చెప్పులు

నెత్తిన వరి కట్టలు వేసుటకు కుప్పలు

వరిమళు  ఒంటి కాళ్ల  జంపంతొ కొంగలు

నవ్వుతూ పారే నీళ్ళు
నీటి పై ఆడే చీమలు

ఆడుగడున పచ్చదనం
ఆడే లేగ దూడలు

అమాయక ప్రజలు కనుమరుగైయేన
పల్లెలో

*************
వెలుమజాల నర్సింహ.

ఉగాది@ 2019**

సోమసుర రాక్షస మరణం లోకానికి వెలుగు కిరణం ఊరంతా  ఉగాది ,కొత్త ఒరవడికి  పునాది వసంత గమనం వచ్చింది చెట్టు కొమ్మ చిగురించింది యుగాది పండగ...