బాబా సాహేబ్ అంబేద్కర్' బొంబాయి యునివర్సిటీ వైస్ చాన్స్ లర్ గా పని చేసే రోజులలో ధారవి, కుర్లా ప్రాంతలలొ వున్న నిమ్న జాతి మనుషుల పై జరిగే జాత్యహంకారనికి ఎంతో భాధ పడేవాడు.
సమాజం మారాలా లేదా నేను మారాలా అని మధన పడుతున్న రోజులు .
దళితులను దూరంగా చూడడం యేంటి, మేము మనుషులమే కాదా అని చేప్పిన వినే హిందూ దేవుడు లేడు.
హిందూ ధర్మము లేదు.
అంటరానివారంటా ముట్టుకోకుడాదు.
పైగా తమ సంప్రదాయం గొప్పదని వాదనలు .
చిన్నపుడు గొరేగావ్ "లొ జరిగిన అవమానం మరియు తనకు ఇష్టమైన సంస్కృతం నేర్చుకొనియాలేదనే భాధ. రెండు
సంఘటనలు నిత్యం
గుండెలో రగులుతుంటే
తన ఆవేదనను "ముాక నాయక్"పత్రిక ద్వారా
ప్రజలకు తెలియాలని
భవించాడు.
ధళితులకు దేవుడే లేడు పైగా హిందూ సంప్రదాయం లొ గొప్పగా ముప్ఫై ముాడు కోట్లమందంటా.
సేవ చేసే వారిని సేవకులుగాను ,సాధు జంతువుల మాంసం తినటంయేంటాని పత్రిక ద్వారా తన ఆవేదనను తెలియజేసాడు.
ఆగ్రా వర్ణమనే ఆహకారం, దానికీ తొడు రాజకీయ, ఆర్థికంగా వుండడం నిమ్న జాతి మనుషులను మనుషులుగా చూసేవారు కాదు.
అంబేద్కర్ ఎంతో మనోవేదన చెంది.
హిందూవుగ పుట్టిన నేను హిందూవుగ మరణించానుగాక అని ప్రకటించాడు.
సమాజం మారాలంటే పోరాటంతొ మారాదు
రాజకీయంగా మరియు విద్య పరంగా అభివృద్ధి చెందాలి అని ప్రకటించాడు.
ఎన్నో గ్రాంధాలను పఠించాడు. సిక్కు, ముస్లీం, పార్శీల మతా గురువులను కలిసాడు.
వారి మతాల గొప్పదనం తెలుసుకొన్ని.
భారత దేశ ప్రజలను మున్ముందు వచ్చే భావితరాలను దృష్టిలో వుంచుకొని.
చివరకు మన తెలుగువాడైన
Professor. పి.లక్ష్మీ నర్సు ని కలసి
అతడు రచించిన గొప్ప పుస్తకం
"ధ యేసేన్స్ ఆఫ్ బుద్ధిజం "
(The Essence of Buddhism ")చదివి
బాబా సాహేబ్
ఐదు లక్షల మందితో బౌద్ధం స్వికరించాడు.
ఐనా. ..
ఉదయం పుాసిన పువ్వు సాయంత్రం వాడి పోవడమే దుఃఖం కాదా
ఇప్పటికీ కుల పట్టింపులు తను నడయాడిన ముంబై ప్రజలకు వున్నదనడం లొ సందేహం లేదు.
వారిని భీమ్ జాతిగా పరిగణించి తక్కువ చుాపు చుాడడం నేటికీ జరుగుతుంది.
ఏది ఎమైన మళ్లీ అంబేద్కర్ కలలు కన కుల రహిత సమాజం నిర్మాణమయేదేపుడొ.
..యుగ పురుష మళ్లీ పుట్టావా.
********
వెలుమజాల నర్సింహ. .
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి