అప్పుడు రెండవ తరగతి తాటాకుల బడి.
చెక్క
పలకతొ యేంకటేశం వారి తాత వెనుకాల నుండి తరగతి లొ భయంతొ వస్తున్నాడు. పెద్ద
బొట్టు జబ్బల లాగు పలకకు పుాజ చేసినట్టుండు వీడి "దుంప నరక"మా అల్లరికి
అంతే లేదు. వాడి పలక పై శ్రీ శ్రీ యేంకటేశం రాసుంది.
జేబులో
పెద్ద బలపం తొ వచ్చిన వాడు వాలా తాత ని కుర్చొమనాడు తరగతి లొ. అలా కొన్ని
రోజులు గడిచినా తరువాత యేంకటేశం తన వెంట సంచిలో సర్వ అప్ప తెచ్చి బలపంకి
అమ్మడం, చిన్న రొట్టె ముక్కలు తెచ్చి గొట్టీలకు అమ్మడం చేసెడు "వీడి రొట్టె
విరిగి నేతిలో పడవేయా".రేగు పళ్లు, చింత కాయలు తెచ్చి అమ్మేవాడు. "వాడి
ఐడియా లకు పిండం పెట్టా"
కబడ్డీ చేత కాదు కట్టలుగ ఉపాయాలు చేపేవాడు .
అలా చాలా సరదాగా సాగే మాతరగతి లొ చదువు కుడా మంచిగా సాగేది. ....
కొన్ని రొజుల తరువాత చదువు మధ్యలొ ఆపేసి
పాల వా ్య పారం మెుదలేెటాడు వాడి గుండు కొరగ. చదువు సున్న .పని చేసుకొంటే డబ్బు సంపాదించ వచ్చు అని అనేవాడు
పాలు అమ్మటానికి పేందలాడే లేవడం మద్యాహ్నమో పడుకోవడం వాడి పని
అలా కొన్ని రోజులు తరువాత పెండ్లి చేసుకొని జీవన సాగిస్తూనాడు, కాని వాడి దుంప దెగ నొటి దుల చాలా ఎక్కువైనది
"పిల్లికి బిచ్చం వేయాని పిసినారి వేంకటేశం.
ఊరికెనే వుంటే బోర్ ఊరు విషయాలు కేలికితే మాజా అని పతివాడిని కేలికివాడు పింజరి వేదవ.
********
ఎప్పటిలాగే ఈరోజు వేకువ జామున యేంకటేశం పాలను ఆటో లొ తీసుకోని సిటీకి బయలుదేరాడు.
మార్గ మద్య లొ చిన్న ప్రమాదం జరిగి హాస్పిటలొ చేరాడు.
హాస్పిటల్ తన స్నేహితుడిదే.
******
వేంకటేశం తన గురించి తెలుసుకోవాలనుకున్నాడు.
డాక్టర్ తొ తను చనిపోయడాని అబద్దం చెప్పామనాడు.
డాక్టర్ అలాగే చేసాడు. యేంకటేశం ఊరికి కబురు పంపించాడు.
ఊరు వాళ్లు వచ్చి
కొందరు
బాగా చచ్చిండు అంటే కొందరు విడి పిడా పొయిందాని తన బార్య వచ్చి ఎప్పుడు
శవం ఇస్తారాని డాక్టర్ని అడుగుతుంది. ఎవరైనా తన గురించి మంచిగా
మాట్లాడుకోవడం లేదని గమనించినా వేంకటేశం.
ఒకసారి కనులు తెరచి
నాకు బుద్ధి వచ్చింది.
ఇప్పటి
నుండి ఎవరిని వెటకారం చెయ్యను. "వీలైతే సహయపడుతానాని చెప్పాగానే అందరు
ఒకేసారి నవ్వి ఎంతైన మన వేంకటేశం "శ్రీ శ్రీ యేంకటేశమేరా. ..అన్నారు. ..
VNH. ..Duppelli
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి