20, సెప్టెంబర్ 2018, గురువారం

నేను


భూమికి చినుకే బిడ్డయైతే 
వాన రాక కొసం ఎదురుచుాడదా
నీ కోసం "నేను" ఐతే నీలో ఆహం పెరిగేన 
కనిపంచేదంతా మిధ్య 
అనుకుంటే కోర్కెల గుర్రం ఆగున 
శమజీవికి దరిద్రం చెల్లెలుగా వెంటుడున 
అబద్దం ఆటలతొ జీవనమే సాగున 
మరుగున పడిన విషయాలు 
మధనంలోంచి బుర్రకేకి
ఆధొగతిలొ పడవేయదా 
చీకటిలాంటి కోపంతో పగతొ రగిలేవ 


యాదమ్మ -కల *


పూర్వం దుప్పెల్లి అనే గ్రామములో  చెరువు కట్ట పనులు జరుగుతున్నాయి .ఊరి దొరగారు పనులు చుసుకొవడనికి రంగయ్య అనే చదువు కున మనిషి నియమించాడు. 
రంగయ్య కట్ట పనులకొసం బస్తీ నుండి మనుషులను తొడు కొచ్చాడు. 

వారిలో యాదమ్మ అనే యుక్త వయసు గల అమ్మాయి వారి తాతతొ కలిసి వచ్చింది. 

తాతతొ యాదమ్మ ఇలా. ...
తాత అబద్దం ఆడని మనుషులుంటార 

వుండరు తల్లి .

తాత మరణం తప్పదని తెలిసిన మనుషుల ఆశ చావదు కాదు 

ఆవునమా. 

తాత యాదమ్మని. ...
ఈ నీతి సూత్రాలు మన కడుపు నీంపావు తల్లి .

నీ పెండ్లి చెసి ఒక ్అయ్య  చెత్తిలొపెట్టి 
నేను కన్ను ముస్త తల్లి. 

ఎప్పుడు నాపెండ్లి గురించి దిగులు పడుతావ్ తాత ఎందుకు?

చుాడు తల్లి. ....

పుట్టినప్పుడు అందరు నవ్వుతారు అది నీవు  గమనించిలేవు 
చచ్చినపుడు అందరూ ఏడుస్తారు అది నీవు చుాడలేవు నీకంటు ఆనందం పొందేది పెళ్ళి ఒకటే తల్లి. .....

మధ్యలో వెంకన్న కలుగజేస్తూకొని నిజమే తాత. 
కాని తెలంగాణా దేవుడు  యాదగిరి నృసింహ స్వామి వరాలతొ పుట్టింది యాదమ్మ ఏమి బాధ పడకు తాత 
అంతా మంచే జరుగుతుంది. 

కాలం కలసిరాదు ఆగదు కుడా కాలంతో నీపయనం. 
***********
కట్ట పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి పేందలాడే దొర గారు వచ్చి చుసి పొయారు. 

తొర్ర చింత కాడ వంట 
తొట్ల వుండడం. ..
......
ఇది అంతా గమనించినా దొర. ...
తాత నీవు ఈవయసు లో కుడా కష్ట పడడం ఏమిటీ.

దానికి తాత ఎంతో భాధతొ ఇలా ుఅన్నాడు 

్అయ్య మాది బస్తీకి దగ్గర వున్నా
 రామా పురం నాకు నలబై ఎకరాల మాగాణి వుండేది.నాకొడుకు కొడలు పనిమిద ఊరికి బయలుదేరారు బస్సు ప్రమాదంలో కాలం చేసారు. 

ఆస్తిులని కరిగి పొయ్యయ్ దానికనా  నా మనువడు రఘు చెసిన మెాసం గుండె తరుకు పోతుంది. ...

దొర. ...
తాత నీకు మనువడు కుడావుండ. ..

ఆ.... దొర 
వాలా అమ్మ నాన్న పొయాక రఘు వున్నా పొలం ఆమ్ముకొని డాక్టర్ చదువు చదువుతానని ఆమెరికా పొయే తిరిగి రాడయే. 

యాదమ్మ  తన తమ్ముడు వస్తాడు ఊరిలొ అమ్మ నాన్న
పేరు మీద దవఖాన పెడు తాడాని కలలు కంటుంది.

"గడ్డివాములొ సుాది పడవేసి వెతికినాట్లయే మా బతుకులు అని తాత వాపోయారు. 

మీ వెన. ......

గుడ్ మార్నింగ్

🌄 🌅

ఆకు మీద మంచు బిందు ఆగనంటుంది

గుాడులొని పక్షి పిల్ల గురక విడి నానది

గడ్డి చామంతి పువ్వు లేమే తల గగనం పై చూస్తున్నవి

పొద్దుతిరుగుడు పువ్వు లేమే ముద్దు కొసం చూస్తున్నవి

నీటి లొని చేప పిల్ల నాట్యం చేస్తున్నది

ఉషొదయం కావాలన్నది

అని తెలిసిన మనిషిమెు
పది గంటలకు లేస్తా నంటాడు
గుడ్ మార్నింగ్ చెప్త నంటాడు.
Attachments area

18, సెప్టెంబర్ 2018, మంగళవారం

కులగజ్జి

అంతెేలే పేదలు
నాడు నేడు బలైతునా   మనుషులు

కులం పేరుతో మతం పేరుతో
మానవత్వం మరిచి

బలిసిన నాలంచ కొడుకులు

వేట కొడవలి తొ చంపడమా

అంతెేలే పేదలు రాజకీయ చదరంగం పావులు

.ఇంకాన ఇకపై సాగదు
కులమతా వర్గ పొరు

మాదిగ మాల మనుషులుకార

చదివిన చదువులు మట్టి గొడలకే పరిమితమా

ఇంకాన ఇకపై సాగునా
పేదల పై బలిసిన వాడి పెత్తనం

.రాజకీయ రంగు
Tv...TRP హంగు

సిగ్గులేని జనం కులం పేరుతో చచ్చే మూర్ఖలు

కడుపుతొ వున్నాదాని
కనికరం లేని కసాయి వాలం

రాజకీయ స్మశానం లో నేటికీ కాలుతోంది కుల శవం

Velmajala Narsimha

15, సెప్టెంబర్ 2018, శనివారం

మొబైల్ జీవితం*



నిలచివుంటె చేతిలో 
నడుస్తుంటే జేబులో 

పడుకుంటే పక్కలొ 
ఒంటరిగావుంటే గేమ్స్ తొ

సమయంవుంటే చాటింగ్ తొ 
రోజంతా బాత్ఖనీ తొ

నీవులేని జీవితం నిమిషామైన శున్యం

పొద్దున్నే నీ ముఖం చుస్తు లేస్తాం 

రాత్రిదాక నీను చుస్తుంటే నిద్ర రాక చస్తాం

ఎక్కడవున పక్కనే నీవు 
మనిషికి మనిషికి  మాటలేవ్ 

కర్ణ పిశాచమా కాలం నీదే సుమా 
దృశ్య పిశాచమా జగత్త్ నువ్వే సుమా 

మీ వెన. .....

14, సెప్టెంబర్ 2018, శుక్రవారం

వక్రతుండ వన్స్ మెుర్***

*

దుప్పెల్లి అనే  గ్రామములో గణేష్ తన మామ రాము 
ఇంటికి వినాయక చవితిని పురస్కరించుకొని వస్తున్నాడు.

...మామ ...మామ. ..గణేష్ అని  వినాయకుడాని ఎందుకంటారు.

మామ నవ్వి నీ లైట్ వెలిగినటుందిరొయ్.

మీ అమ్మ నన్ను తమ్ముడు లేదా చిన్న అని పిలుస్తుంది .

గణేష్డు కి వక్రతుండ అని
గజణాన ,ఏకాదంతయాని పిలుస్తారు .పేరులో ఏమిలేదు 
అల్లుడు మంచితనం వుంటే చాలు.

బైక్ పచ్చని పొలాల మధ్య లొ పిల్ల బాటల గుండా వెేడుతుంది.

చుట్టూ పక్క ల గ్రామములలో భజన పాటలు వినసొంపుగా వినబడుతున్నయ్

గణేష్ బైక్ పై కూర్చొని అటు ఇటు వుగుతునాడు.

దాని గమనించినా మామ. ....

గణేష్ కదలకుండా కుర్చొ నేను నీకు కధ చెబుతాను.
హ.... అనాట్టు  తల ఊపడు. .....


అనగానగ బెజ్జలదేశాని మార్జాల రాజు పరిపాలిస్తున్నాడు కాని
ముాషిక  ప్రజలేకువా. మార్జాల రాజు ముాషిక
ప్రజలను చాలా భాధలు పెడుతుండెవాడు.

మా కొసం మాదేవుడు వస్తాడాని ముాషిక  జనం వేచి చుాస్తునారు.

సంవత్సరం గడిచింది వినాయక చవితి రానే వచ్చింది.

ముాషిక  ప్రజల కొసం గణపతి బప్పా ఎలుక వాహనం పై
 వచ్చి మార్జాల రాజు పై దండెత్తి
ముాషిక  ప్రజలు చూస్తుండగా మార్జాల రాజు పై యుద్ధం చేస్తూంటే. .
...ప్రజలు వక్రతుండ  వన్స్ మెుర్
వక్రతుండ వన్స్ మెుర్
కేకలు వేస్తూనారు.

యుద్ధంలొ గణపతి బప్పా మార్జాలరాజును ఒడించాడు.

అప్పుడి నుండి పతి సంవత్సరం బెజ్జలదేశా
ప్రజలు వినాయక చవితి ఘనంగా  జరుపుకొంటునారు
అని చెప్పాగ.

గణేష్. ...మామతొ. మామ కధ వన్స్ మెుర్ గా వుంది.

వక్రతుండ వన్స్ మెుర్ అని అరుస్తూండగానే ఇల్లు వచ్చింది.






12, సెప్టెంబర్ 2018, బుధవారం

వనజాక్షి


పచ్చని చెట్టు పరికిణీ లంగా 
వాలుజడా దోరజామరంగు
చెక్కిలి ఎర్రపు చామంతి మేను
వొర చూపు పడితి వనజాక్షి

ఉగాది@ 2019**

సోమసుర రాక్షస మరణం లోకానికి వెలుగు కిరణం ఊరంతా  ఉగాది ,కొత్త ఒరవడికి  పునాది వసంత గమనం వచ్చింది చెట్టు కొమ్మ చిగురించింది యుగాది పండగ...