దుప్పెల్లి
అనే ఊరులొ వసంత- వినోద్ అతని కుమారుడు రఘు కలిసి నివసిస్తున్నారు .వినోద్
ఊరి కొశాదికరి,రొజు మాదిరిగానే ఒకరొజు ఉదయం పుాట వసంత నేను బయటకు వేలుతునా
మునగకాయ పప్పు చెయ్యిమని వెళ్లినాడు. పనిలో నిమగ్నమైన వసంత విన్నానులేదు.
వినోద్. .ఊరులొ పని చుాసుకొని వచ్చాడు. ఏవండి వడించమంటార.
ఆ....
ఏమి కుార వసంత. ..
వంకాయడి......
వంకాయ వసంతకు ఇష్టం. కానీ వినోద్ కు మునగ ఇష్టం.
వినోద్ అనుమానం,కొపం వచ్చింది నేను చెపిందొకటి వసంత వంట చెసిందొకటి.
బొజన్నం ముగిసిన తరువాత వినోద్ డాక్టర్ కడికి వెళ్లినాడు.
డాక్టర్ మాఅవిడకు చెవుడండి మందులు ఇవండి అనాడు.దానికి డాక్టర్...బ్రహ్మ చెవుడ లేదా మాములు చెవుడ కనుకొని రా.. అనాడు.
వినోద్ ఇంటి కి వచి వసంతను పరిక్షిందం అనుకొని వంరడలొ నుంచి వసంతాని పిలిచాడు పలకలేదు కొంచెం లోపలకి వెళ్ళి మరల పిలిచాడు పలకలేదు.
వినోదకు అనుమానం నిజమైనది వసంతకు బ్రహ్మ చెవుడు అనుకొని దగ్గరకు పొయు వసంత అంటే అ...అంది. ..
వసంత. ఎమండి నేను
అని సార్లు పలుకుతూన మీకే వినబడుతున్నట్టు లేదు అనాది. ....
Velumajala Narsimha: *పాట*-2: పల్లవి. స్టార్ లాంటి అమ్మాయి కారు లొంచి దిగేనా నా మనసే మాయ చేసేనా చాక్ లాంటి అమ్మాయి కాపీ బార్ వచ్చేన నాగుండె గాయం చేసేనా ...
దుప్పెల్లి
ఊరిలొ రాజు వారి తాత గారితో కలసి నివసిస్తున్నాడు,రాజు చాలా బదకస్తుడు తాత
గారి మాట వినేవాడు కాదు బడికి కూడా సరిగా పొడు కాని భక్తి దేవుడి పై
నమ్మకం ఎక్కువ. తాత గారు రాజుని చుాసి వీడు ఎప్పుడు బాగు పడుతాడురా అని
విచారించేవాడు. రాజు మృధుస్వభావి .పని మరియు చదువు పై మక్కువ లేదు. సోమరి
తనానికి తాత చింతిచేవాడు
తాత
మంచి కళకారుడు యక్షగానం కొట్టిన పిండి,మంచి కంఠంతొ నలుగురికినాలుక లాగా
ఉండేవాడు. రాజు తాత గారిని దేవుడిపై చాలా విషయాలు అడిగేవాడు
సృష్టి, స్థితి, లయకారకులైన త్రిమూర్తుల్లో బ్రహ్మ విష్ణువు ,శంకరుడాని చెప్పేవాడు.
రాజు చాల శ్రద్ధతొ వినేవాడు
ఒకరొజు
రాజు నిద్రిస్తున సమయంలో కలలొ మెుదట శివుడు కనిపించాడు రాజు అనందంతొ దేవా
నాకు చాలా ధనం కావాలి పని చెయకుండా జీవించాలి అన్నా డు దానికి శివుడు రాజు
నేనే తొలు కట్టుకొని ఇల్లు లేకుండ వున్నాను నీకేమి ఇవలేను అని మాయం అయాడు.
తరువాత బ్రహ్మదేవుడు అదే తంతు .చదువు కావాలంటే. వద్దులే అన్నాడు రాజు.
చివరకు
విష్ణువు కనిపించాడు, రాజు ధనం అంతా లక్ష్మీ దేవి కాడనే వుంది నేనే దేశాలు
తిరుగుతూ వుంటాను. ఈమాట విన రాజుకు కొపం తొ మీరు శిలలైదురుగక అన్నాడు
అంతలొ మెలకువ వచ్చింది. "కష్టపడకుండ ఎది రాదు కష్టపడితే వచ్చేది ఎప్పుటికిపొదు "
సృష్టిలో
పతిది మనుగడ కోసమే భుామి ,గాలి, నీరు, అగ్ని ,ఆకాశం కాని మనకు మరో వరం
ఉప్పు (flurosis) నీరు. ఎంతో గొప్పవారునా యేవరికి వారే యమునా తీరే.
మనఊరుకు ముాసినది ,కాలువలు చెరువులు వున్న వలస జీవులం.
గడీల పాలన నుండి ఇప్పటికీ కుల మత రాజకీయలే ,మానవతా ముసుగులో నటిస్తునాము .
పత్తి పంటతొ పొలాలు నశనము చేసుకుంటాము .
దేశ రాజకీయం కావాలి కాని జేబులో రుాపాయ తీయం.
చదువుకునే బడులుంటాయు కానీ ఇంటర్ లొనే ఇంటి ముఖం. యాబై యేడుల బడి చరిత్ర లో ఎంతమంది జాబులలో వునం యేకడిది లోపం
అనగనగా
మా ఊరిలో (దుప్పెల్లి) బసవయ్య- రంగడు మంచి మిత్రులు ఉండే వారు,రంగడు అంటే
బసవయ్య కు ప్రాణం, బసవయ్య దొర గారి జీతగాడు .గంగాకు పుట్టిన వాడే మన
రంగడు. బసవయ్య కు రంగడే లోకం .తెలని రంగు మంచి ముపురం కలవాడు. రచ్చబండ
నుండి మసీదు బండ వరకు కొనసాగేది గుంపు మన రంగడు ముందుండి నడిపించేవాడు. రంగ
మృదువుగా ఉండడం చెత, పిల్లలు గంగాడొలుతొ ఆడుకునేవారు.చెరువు కింద ',మీా
ట్ట తుమ్మ నుండి తక్కలా వరకు వుండే గుంపులో రంగడే నాయకుడు.
గాంగమ్మ గుడి నుండి కంఠమహేశ్వర గుడి వరకు.ఎలమ్మ చెరువు నుండి ముాసినది (యేటి)వరకు మన రంగాన్ని దే రాజసం .
చుట్టూ
పచ్చిక బయళ్ళలతొ పొలాలు .భూమి కిపచ్చని చీర కటినటు వున్నాయి. బసవయ్య పాటకు
ఆటకు పెట్టింది పేరు. కధలు. భాగొతం పాటలొ దిట్ట. ఎలమ్మ దేవుడి గుడి కాలువ
లో చేపలతొ ఆటల తొ జీవితం సాగుతుంది.
అప్పుడు
చెరువు కట్ట నిర్మణా పనుల సయమం .జనం చెరువు పనులొ వున్నారు .కట్ట పనులు
ముగింపు వస్తుంది. జనం కట్ట మైసమ్మ గుడి కటీ పండగ సంబురాలొ వున్నారు. కట్ట
వెంబడి వస్తున్న రంగడు దేవుడి వైపు చుాసుకుంటు ముందుకు సాగాడు.
కొని క్షణాల తరువాత రంగడు దేవుడిలొ ఐక్యం అయాడు.అది చుాసిన వేంటనే బసవయ్య రంగడు మీద పడి ప్రాణం విడిచాడు.
.
ఇప్పటికీ వారి గుర్తు గా అక్కడ రెండు ధ్వజ స్తంభములునాయ్.
పూర్వం
ఓసారి ప్రళయం వచ్చినప్పుడు అంతా కటికచీకటిగా మారిపోయింది. ఆ సమయంలో లోక
కల్యాణం కోసం పార్వతీదేవి శివుడిని గురించి తపస్సు చేసింది. ఆనాటి పార్వతి
తపస్సు మెచ్చిన శివుడు ఆ చీకటిని పోగొట్టి మళ్లీ మామూలుగా రాత్రి, పగలు
ఏర్పడేలా చేశాడు. దాంతో జీవులన్నీ మళ్లీ ఆనందించాయి. తాను చేసినట్లుగా అంత
రాత్రివేళ శివుడిని గురించి పూజలు చేసినవారికి సర్వసుఖాలు కలిగేలా
అనుగ్రహించమని పార్వతీదేవి శివుడిని ప్రార్థించింది. శివుడు అందుకు
అంగీకరించాడు. పార్వతి చేసిన శివపూజకు గుర్తుగా ఆనాటి నుంచి మహాశివరాత్రి
పూజా పర్వదినం ఏర్పడింది. ఈశాన సంహిత ప్రకారం శివుడు ఓసారి అర్థరాత్రి
సమయంలో తేజోలింగంగా ఆవిర్భవించాడు. అదే లింగోద్భవకాలం. అలా పరమశివుడు
లింగాకారంలో పుట్టినరోజు కావడంచేత శివుడికి ఇష్టమైన ఆ రోజున శివపూజ జరపడం
మంచిదని శైవం చెబుతోంది. వినాయక చవితి, శ్రీరామనవమి లాంటి పండుగలలో
దేవుళ్లను పగటిపూట పూజిస్తారు.