వందేమాతరం చంద్రయ్య 🇮🇳
అనుకున్నవి అని జరగక, అనుకొనివి జరగడం వాటివల్ల సంతోషంతో పాటు పేరు మారటం సహజంగా చుస్తుంటం. అలాంటి చిన్న సంఘటనే ఈ కధ. ..
దుప్పెల్లి
అనే గ్రామములో వడ్డెర పెంటయ్య దుర్గ మ్మ కొడుకు చంద్రయ్య.మసీదు బండ వారి
జీవనాధారం . బండలపై కడీలు,ఇంటి రాళ్ళు పనులు అదే లోకం.
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
స్వాతంత్ర్య ఉద్యమ సయమం భగత్ సింగ్ ఉరి తొ, ఊరి ఊరులలొ యువతలలొ స్వాతంత్ర్య కాంక్ష బలపడుతుంది .
నేతానలు ముాడు రంగుల జెండాలను ఉచితంగా ఊరంత పంచారు.
వీధి ముల్ల లో జెండాలను పాతారు వందేమాతరం తొ ఊరంత దద్దరింలింది.
కుల మత భేదాలు లేకుండ వందేమాతరం మరుమెుగింది.
దానికి కోపించిన ఆంగ్లేయులపోలీసులు పాతిన జెండాలను పికి మసీదు బండ పై తగులపెట్టాడానికి చుస్తుండగా గమనించిన వడ్డెర చంద్రయ్య
పక్కనున్ను తన గూడెం మనుషులను తీసుకోచి ఆంగ్లేయులపోలీసులపై
దాడికి దిగారు. వడ్డెర జాతి దెబ్బ కు తట్టుకోలేక జెండాలను విడిచి పారిపోయారు.
జెండాలను
తీసుకోని చంద్రయ్యవారి గుండెం లో పతి గుడిసె ముందర జెండాలను పాతారు.ఈ
విషయం తెలిసిన ఊరు జనం వడ్డెర చంద్రయ్య ను వారి దైర్యం కు
మేచ్చి వందేమాతరం చంద్రయ్య గా పిలుచుకున్న రు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి