3, సెప్టెంబర్ 2018, సోమవారం

కృష్ణాష్టమి

అది హిమాలయ పర్వత పచ్చని దేవదారువృక్షలు వుండే చోటు అక్కడికి వచ్చే పర్యాటకులకు వెచ్చని టీ కాపీలమే గుడిసె.

గుడిసెలో ఒక నిండు చులాలు పురుటి నొప్పులతొ వుంది. రామకాంత్, లక్ష్మి లకు ఏడుగురు ఆడ పిల్లలు.ఎనిమిదివ సంతానం మగ పిల్లడైన
వస్తాడాని రమకాంత్ లక్ష్మి ల ఆశ.

"ఆశ మనిషికి బతుకు నిస్తుంది."

పిల్లలు చెర్రి పండ్లను తింటూ గుడిసె ముందర ఆడుకుంటున్నారు.

అది అష్టమి రొజు వాతావరణం చాలా వెచ్చని గాలులు వీస్తున్నాయి
 .దేవదారువృక్షలనుండి
సువాసనలు వెదచలుతు నాయి.

ఉదయం 10గంటలకు లక్ష్మి పండటి ఆడ బిడ్డకు జన్మ నిచ్చింది. అచ్చం మగ రుాపంలొ వుంది పాప. 

అది గమనించినా రమకాంత్ ఆ పాపను తీసుకోని ఒక దేవదారు చెట్టు కింద వదలి పొయాడు .

కొంత సేపటి తరువాత బిడ్డ ఏడవడం మెుదలు పెట్టింది. 

తెలుగువాడైన అచుత రావు తన బార్య తొ హిమాలయ పర్యటనకు వచ్చాడు. 

ఈపాప ఏడుపు శబ్ధం వినిపించింది. 

శబ్ధం విని వచ్చినా అచుత రావు కు దేవదారువృక్షం కింద పాప దేవతా వలె కనిపించింది. 

అచుత్ రావు ఎత్తుకొని తన బార్యతొ ఇలా అన్నాడు కృష్ణాష్టమినాడు దొరికింది కాబట్టి కృష్ణవేణీ పేరు పెట్టి 
పెంచుకుందం కూతురు  లేని మనకు వైష్ణవి దేవికరుణించిందాని తీసుకుపోయడు. 

కృష్ణవేణీ పెరిగి పెద్దదై చదువుతొబాటు బాణా విద్యలో మంచి ిప్రవిణాత సంపాదించి 

అలా కొని రోజులు గడిచినా తరువాత అచుత రావు తన కుటుంబం తొ హిమాలయకు విహర యాత్రకు వేలాడు 

కృష్ణాష్టమి రోజు  అదే దేవదారువృక్షం చూడ గానే అచుత రావుకు కృష్ణవేణీ దొరికిన విషయం రమకాంత్ టీ గుడిసెకడ చెప్పాడు. 

రమకాంత్ తన ఏనిమిదొవ కుతురిని దేవదారువృక్షం కింద వదిలిన విషయం గుర్తుకు వస్తుంది. 

ఏదైనా నా కూతురు మంచి ఉన్నత కుటుంబంలో జీవిస్తోందా నుగొన్నాడు. 

కృష్ణాష్టమిరోజు పుట్టింది మా కృష్ణవేణీ

 హిమాలయలొ పుట్టి తెలుగు గడ్డ పై పెరుగుతుంది. 
అంతా కృష్ణలీల. ...


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఉగాది@ 2019**

సోమసుర రాక్షస మరణం లోకానికి వెలుగు కిరణం ఊరంతా  ఉగాది ,కొత్త ఒరవడికి  పునాది వసంత గమనం వచ్చింది చెట్టు కొమ్మ చిగురించింది యుగాది పండగ...