పల్లవి:మనిషి చెక్కిన రాయిరా
మన మధ్య దేవుడైయేరా
బండరాయి గుండెరా
మన గుండె భాధ కనడేందిరా
:మనిషి చెక్కిన :
"
చరణం:కులానికి కొక దేవుడా కుాడు లేక జీవుడా
పుట్టి చచ్చే మనుషుడ ఆశ చవని జీవుడా
తల్లి కడుపులో జీవిరా తను కొచ్చి తల్లిని మరిచెన
నీతి లేని జీవుడా గీత పటుకు తీరిగేన
:మనిషి చెక్కిన :
చరణం:దేవుడాని జంతు బలి ఇచ్చేన
పచ్చి రక్తం తాగేన
పరుల కొసం సేవా అని
పరలోక బాటాని చెప్పున
కంటికి కనబడని దేవుని కోసం
కాలమే వృద్ధ చేసేన
:మనిషి చెక్కిన :
చరణం :తల్లిదండ్రులను మరిచెన
గుళ్లు గోపురాలు తీరిగేన
ప్రకృతి ఒక దేవుడాని పరమ సత్యం మరిచెన
తనఆత్మ యందే ఇమిడివుండే దేవుడిని
కనడేందిరా.
:మనిషి చెక్కిన :
Narsimha. V
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి