దుప్పల్లి అనే ఊరిలో రామయ్య అనే పేద పుాజరి వుండేవాడు.
తన వృత్తిని దైవంగా బావించె వాడు. మనం పంచేంద్రియాలతొ
జీవిస్తూ వాటిలో ఐక్యం కావలసిందే అని తన బాల్య మిత్రుడైన
రసూల్ తొ అంటుండేవాడు. కులాలు వేరైన వారి స్నేహ
ం కొనసాగుతూ వస్తుంది.
రసూల్ తన వృత్తియైన మాంస దుకాణం
నిర్వహించేవాడు.రామయ్య తన యాచక వృత్తి తొ
నలుగురిని నవ్విస్తు వుండేవాడు. రసూల్ చాలా కొపంతొ వుండేవాడు.
మనుషులు అవకాశవదులు వారికన్నా "అల్ల "నే
నమ్ముకుంట అతడే సర్వ సం అనేవాడు.
రామయ్య కనీసం ఐదుగురు తొ నైనా మంచిగా
వుండు అనేవాడు కానీ రసూల్ వినేవాడు కాదు.
పిల్లలు ,సంసారం వంటివాని వేస్ట్
పేస్ట్ లాగా పోతుంది అనే వాడు
కానీ రామయ్య తన మిత్రుడి వింత
చేష్టలకు దేవుడే కాపాడాలి అనే వాడు.
*********
ఒక రొజు ఉదయం రసూల్ రామయ్య ఇంటికి వచ్చి.
.రామ్ బాయ్ ఆఐదుగురు అంటావు ఎవరు అన్నీ అడిగాడు.
దానికి రామయ్య తన మిత్రుడికి ఇప్పటికీ దేవుడు
బుద్ధి ఇచ్చాడు అని ఇలా చెప్పసాగాడు.
ఆఐదుగురు అంటే నీవు" చనిపోయినపుడు
నలుగురు నీను మెుస్తె ఐదవవాడు
నీ శవం ముందర నడిచి కర్మ కండ నిర్వహించేవాడు
అని చెప్పగా.
అప్పటి నుండి రసూల్ అందరితొ
కలసిమెలసి వుండేవాడు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి