5, డిసెంబర్ 2018, బుధవారం

అమృత కలశం"


సాలెగూడులోని సారం చుాసి 
సాగేన మానవ జీవనం 

కుమ్మరి పురుగు కడవడి చుాసి 
పొందేన కుమ్మరి కుండ 

గడుసరి పిచ్చుక గుాడును చుాసి 

గుడిసె నిర్మాణం పునాది వేసేన 

ఆది మానవుడి ఆకలి తీర్చా 
ఆకుల ఆడవుల కేగేన 

 ఐక్యత కోసం పోరాట  మనిషి 
చీమల దారిలో పయనించేన

జంతువుల ఆరుపులు కేకలు విని 
బాషకు పునాది వేసేన

కలిసుంటే కలుగవు కష్టలని 
కడలి చేపల గుంపు చేప్పేన

ప్రకృతి ఒక "మృత కలశం"
ప్రసాదించే మనుగడకు 

వెన. .దుప్పల్లి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

నందా... నా మిత్రమా!" కథ

ఆ రోజు రేపల్లెలో సందడిగా, పండగ వాతావరణం నెలకొంది. వానలు కురిసి వెలియడంతో, గోవర్ధనగిరి పచ్చటి తివాచీ పరిచినట్లు, ఆకాశానికి సరికొత్త రంగులు అద...