భుామాత కడుపులో బుద్ధిగా ఒదిగి
మెుక్కగా వచ్చి ధరణి పచ్చగా చేసి
పంకిలము నుండి కాంకులతొ వచ్చి
మానవాళికి జీవనాధారమై
రైతు బిడ్డాగ యేదిగి తల్లిపాలనలొ పెరిగి
దేశానికి తిండి పేటెది వరిగింజ
ఆ రోజు రేపల్లెలో సందడిగా, పండగ వాతావరణం నెలకొంది. వానలు కురిసి వెలియడంతో, గోవర్ధనగిరి పచ్చటి తివాచీ పరిచినట్లు, ఆకాశానికి సరికొత్త రంగులు అద...
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి