పల్లవి:నారాయణాయాని
పిలువగ నేను
నన్ను కాపాడగా వచ్చి తివా
కృష్ణాయాని నేను పిలువగ నిన్ను
కష్టలని తీర్చితివా
చరణం: నీ పేరుని మనసులో తలచిన వేంటనే
మనసులో తేలిక అయేనా
కన్నయ్య అని పిలువగ నేను
నాకడుపులొ ఆకలి మరిచితినా
గజేంద్రుని ఆరుపుకు నీవు.
...వైకుంఠ వదిలి వచ్చితివా
ముడుడగుల నేలను కొరి. ..
బలిని పాతాళానికి తొక్కితివా
చరణం: హరి అని పిలువగ నేను
హరిచుకుపొవా నొప్పులు
పడతి అన్నయాని పిలువగ వేంటనే
పరువును కాపాడితివా
చరణం: వేంకట రమణాయాని
పిలువగ నేను
సంకటలు హరిచుకుపొవా
తనువు గాయం చేసుకున్న వెదురు
వేణుగానమై మైమరిపించునా
:నారాయణాయాని:
Velmajala Narsimha
.......
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి