దుప్పెల్లి అనే గ్రామములో వాసు దేవయాని కుమారులు వేణు మరియు మాధవ్.
వేణు పెద్దవాడు చాలా బద్దకస్తుడు.
ఎదైనా పని చేయమంటే ఏడుపు ముఖం పెట్టేవాడు కాని మాధవా
మృధుస్వభావి చాలా నెమ్మదాస్తుడు.
వేణు ఊరులొ జులాయ్ గా తిరిగేవాడు టివి చుస్తుా బడికి పోతుంటే మాధవా మట్టితో బొమ్మలు చేస్తూ మట్టిలో అడుకునేవాడు. అలా బొమ్మలు చేస్తూ మంచి నైపుణ్యాన్ని సంపాదించాడు. వేణు మాధవ్ ని ఎప్పుడు మట్టిలో ఆటలేనా అని తిట్టేవాడు
కొని రోజుల తరువాత మాధవా పెన్సిల్ తొ బొమ్మలు వేయడం మెుదలేటాడు.
సులభంగా ఎవరి ముఖ చిత్ర మైన కొని క్షణాలలో వేయడం చేసేవాడు. వేణు టివి చూడడం మొబైల్ లొ గేమ్స్ ఆడడం చేసే వాడు.
మాధవా గోరు తొ బొమ్మలు వేయడం చాలా విచిత్రం గా వేసేవాడు. గోరు తొ బొమ్మలు వేయడం అనే విషయం ఊరులొ జనాన్నికి తెలిసింది
కంఠం దాటిన మాట ఖండంతరాలకు పాకినట్లు "
టివి వాళ్లు వచ్చి మాధవ తొ ప్రోగ్రామ్ చేయడం తొ మాధవా చాలా పాపులర్ అయిపొయాడు.
వేణు మరియు మాధవ్ అన్నదములే కాని వేణు
ఆర్డినరి మాధవా ఎక్స్ ట్రార్డినరి గా ఎదిగారు
మనుషులు రెండు రకాలు ఆర్డినరి మరియు ఎక్స్ ట్రార్డినరి.
ఎక్స్ ట్రార్డినరి వాళ్లు క్రీయేటివ్ చేస్తూవుంటే
ఆర్డినరి వాళ్లు ఆనందిస్తుంటారు.
పతి గుడి లో దేవుడు వున్నడొ లేడొ తెలువదు కాని పతి మనిషి లో ఒక టాలెంట్ తప్పక వుంటుంది. మాధవా లాగ దాని పదును పెట్టేవాడే ఎక్స్ ట్రార్డినరిగా తయారవుతాడు సంఘంలొ గౌరవించబడుతాడు.
Velmajala Narsimha
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి